తిరుపతి: తిరుపతి సత్యనారాయణపురంలో చిట్టీల పేరుతో ఓ మహిళ కుచ్చుటోపీ  పెట్టింది. చిట్టీలు వేస్తూ స్థానికులకు నమ్మకం కలిగిస్తూ సుమారు రూ.30  లక్షల మేరకు దండుకుని ఉడాయించింది. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాధితులు  అలిపిరి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  చేస్తున్నారు
 
No comments:
Post a Comment